అమరావతి పునఃప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు
సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం – 2025 మే 2న చారిత్రాత్మక ఈవెంట్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని, మళ్లీ కొత్త రూపంలో వెలుగులోకి రానుంది. 2025 మే 2న అమరావతి 2.0 పునఃప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక...
