తొలి టెస్టులో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ సెంచరీలతో భారతదేశం పైచేయి
ఇంగ్లాండ్తో హెడింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో శతకంతో మెరుపులు మెరిపించిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, రెండో ఇన్నింగ్స్లోనూ అదే దూకుడును కొనసాగిస్తూ మరో శతకాన్ని...
