చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్పై అసభ్యకర పోస్టులు: శ్రీరెడ్డి విచారణకు హాజరు
విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో నటి శ్రీరెడ్డి ఏప్రిల్ 19, 2025న విచారణకు హాజరైంది. ఆమెపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు...
