కాశ్మీర్లో ఉగ్రదాడులు: మోదీ, అమిత్ షా బాధ్యత వహించాలా? ఇంటెలిజెన్స్ మెరుగుదల అత్యవసరం!
జమ్ము కాశ్మీర్లో పునరావృతమవుతున్న ఉగ్రదాడులు భారత భద్రతా వ్యవస్థల మీద తీవ్ర ప్రశ్నలు వేస్తున్నాయి. కర్గిల్ యుద్ధం నుండి పుల్వామా దాడి వరకు — తాజాగా పహల్గామ్ దాడి వరకూ — ఎన్నో విషాద సంఘటనలు కేంద్ర పాలిత ప్రాంతమైన...
