పాకిస్తాన్లో యుద్ధ భయం: ATMల వద్ద బారులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలింది
ఇస్లామాబాద్: పాకిస్తాన్ను యుద్ధ భయం గ్రహించింది. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలు భవిష్యత్తుపట్ల భయాందోళనకు లోనవుతూ, ఆర్థిక సంక్షోభం మరియు...
