ధర్మపురిలో దారుణం: ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి భర్తను చంపిన భార్య
తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా, అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రసూల్ (35) అనే వ్యక్తిని అతని భార్య అమ్ముబీ, తన ప్రియుడు లోకేశ్వరన్తో కలిసి సాంబారులో విషం కలిపి...
