తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసు: టీటీడీ మాజీ చైర్మన్ పీఏ అప్పన్నకు సిట్ నోటీసులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన ఆరోపణల కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) విచారణ తీవ్రతరం చేసింది. ఈ కేసులో కీలక పరిణామంగా, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి...
